10_015 వాగ్గేయకారులు – స్వాతి తిరునాళ్
స్వాతి తిరునాళ్ తరుచుగా తమ రచనలను శ్రీ త్యాగరాజువారికి పంపి వారి అభిప్రాయాన్ని కోరేవారట. పలు భాషలలో అనేక దేవతలపై చాలా కృతులను రచించారు. వీరు రచించిన వాటిలో నవరాత్రి కీర్తనలు చాలా ప్రముఖమైనవి. స్వరజతులు, పదములు, జావళీలు, తిల్లానాలు ఎన్నో రచించారు. హిందూస్థానీ సంగీత పద్ధతిలో దృపద్, టప్పా, ఖయాల్, ఠుమ్రీ వంటివెన్నో రచించారు.