10_003 వెలుగునీడలు
తే. గీ. గాలి పోగానె మట్టిలో కలసిపోవు
జాలిబ్రతు కిది; దీనికై గాలిమేడ
లెన్ని కట్టిన నన్నియు నిట్టె కూలు !
జాలిపడి లాభ మే ? మిది గాలిబ్రతుకు !
తే. గీ. గాలి పోగానె మట్టిలో కలసిపోవు
జాలిబ్రతు కిది; దీనికై గాలిమేడ
లెన్ని కట్టిన నన్నియు నిట్టె కూలు !
జాలిపడి లాభ మే ? మిది గాలిబ్రతుకు !
“మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను.”
ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది.
స్నేహహస్తం అందించిన ఆ రాయల వారి మంగలి పేరు కొండోజీ.
శ్రీకృష్ణుడు నాడు చెప్పేదాకా అంచల పొందిన వరం గురించి వసుసేనునికి తెలియదు. వసుసేనుడు నిలువునా దిగ్భ్రాంతుడయ్యాడు. అసంకల్పితంగా అతని కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంది. అంచల తన దగ్గిర దాచిన రహస్యం గురించి తెలిసి వసుసేనుడు నివ్వెరపోయాడు, నిలువునా నీరయ్యాడు. రారాజుకు తాను వాగ్ధత్వబానిసననే రహస్యం అంచలకు తెలిసి కూడా ఆమె తనపట్ల చూపిన ప్రేమానురాగాలకి, గౌరవప్రపత్తులకి కదిలిపోయాడు. అతని హృదయం గర్వంతోనూ, ఆనందంతోనూ తొణికింది.
ఓ సౌభాగ్యలక్ష్మి !
నీవు సదా గొప్ప వారి మనస్సులతో
సుగుణవంతుల హృదయములలో
సజ్జనుల గృహములలో నివసింతువు కదా !
ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.