13_005 పరమపురుష…
భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్
భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్
అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి
ప్రముఖ వాగ్గేయకారులు శ్రీయుతులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నమాచార్య, యోగి నారాయణ, నారాయణ తీర్తులు, భద్రాచల రామదాసు గారల కీర్తనలతో….. అమెరికా టెక్సాస్ లో జరిగిన ‘ వాగ్గేయకార వైభవం ” నుంచి. గోష్టి గానం….
కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ
ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు
ఉనరనభికమల ఉదరబంధములూ
రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు రా
సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన గీతం “ తూరుపుతల్లి ” పద్మజ శొంఠి స్వరంలో….
శ్రీదేవి జోశ్యుల బృందం ఆలపించిన అది శంకరాచార్య విరచిత “శారదా భుజంగ స్త్రోత్రం ”
ఆర్. కె. శ్రీరామ్ కుమార్ స్వరకల్పనలో రాగమాలిక.