12_008 బాలభారతి – బాలలూ !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.
వందల సంఖ్యలో వచ్చే ఏ పాత్ర ప్రవర్తన లోనూ రచయిత జోక్యం ఉండదు. సమకాలీన పరిస్థితులకు పాత్రల ప్రతిస్పందనే కథాంశం. కథాంశం వాస్తవ జగజ్జనితం. పాత్రల ప్రతిస్పందన సహజాతి సహజం. చదివిన వారికి, వాస్తవ ప్రపంచంలో కొందర్ని చూసినప్పుడు ‘ అనుక్షణికం ’ లోని పాత్రలు తలపుకు వస్తాయి.