Indiramani

13_006 ఇందరు మనుషులు

డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.

13_004 సమయము తెలిసి…

అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి

13_003 యోగనిద్రలో…

యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.

13_002 ప్రసన్న వదన

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.

13_001 హిమాలయం

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.

12_012 అందాల గోదావరి

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.

12_010 జగతిలోన లేదు మిన్న జన్మభూమి కన్నా

రచన : రాధ కృష్ణ రావు గారు
సంగీతం : శ్రీమతి సి. ఇందిరామణి
గానం: చింతలపాటి సురేష్, బాలాజీ కరి, సురేష్ కుమార్, కళ్యాణ్ శ్రీనివాస్ పాలగుమ్మి, సుధ తమ్మ, సీత ఆణివిళ్ళ, హారిక పమిడిఘంటం, డా. చిత్ర చక్రవర్తి