13_007 ద్విభాషితాలు – మందు మంట
తరతరాలుగా పురుషులు అలవర్చుకుంటున్న దురలవాట్లు….స్త్రీల జీవితాల్ని చీకటిమయం చేయడం దురదృష్టం. ఆ వేదన లోంచి పుట్టిన విషాద కవితే…. మందు మంట
తరతరాలుగా పురుషులు అలవర్చుకుంటున్న దురలవాట్లు….స్త్రీల జీవితాల్ని చీకటిమయం చేయడం దురదృష్టం. ఆ వేదన లోంచి పుట్టిన విషాద కవితే…. మందు మంట
బాల్యంలో పొందిన అనుభూతులు కొన్ని జీవితకాలం వెంటాడి మనకు తీయని బాధను కలిగిస్తాయి. నా బాల్యంలో మనసును దోచుకున్న పొగ రైలుబండి ఈ కవితకు ప్రేరణ.
అమెరికన్ కవి అయిన Robert Frost కవిత… Stopping by the Woods on a Snowy Evening ఈ “వివశం” కవితకు స్ఫూర్తి! సౌందర్యాస్వాదనకు…. బాధ్యతా నిర్వహణకు మధ్య..మనిషి పడే సంఘర్షణ ఇందులో ప్రధానాంశం.
మూగజీవుల జీవన విధానాన్ని….గమనాన్ని పరిశీలించడం ఓ కళ. అదో గొప్ప శాస్త్రం. తరచూ అద్దం మీద వాలి సందడి చేసే ఓ పిచుకని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచన….ఈ కవితకి ప్రేరణ.
సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.
బాల్యంలో వానాకాలం పంచిన అనుభూతులు ఎప్పటికీ చెరిగిపోనివి. ఆ అనుభూతి స్మరణ లోంచి ఉదయించిన కవితే “వానపండగ “
ఎంత ఆలోచించినా తండ్రి మాటలు బోధపడలేదు సరికదా ‘వాళ్ళని ముట్టుకోకూడదంటాడు నాన్న కానీ మరి సూరీడు మా అందరి బట్టలూ ఉతుకుతాడు, ఆరిపోయిన బట్టలు మడత పెడతాడు, అవేగా మేము కట్టుకుంటాము! ఇల్లు ఊడుస్తాడు, అంట్లు తోముతాడు, గేదె పాలు పితుకుతాడు. ఆ పాలేగా నేను తాగుతాను! ఏంటో మరి?” వాడి చిన్న బుర్రలో సవాలక్ష సందేహాలు.
ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.
ఒకనాడు ఒక వేటగాడు అటుగా పోతూ చెట్టు క్రింద కూర్చుని ఏదో తింటున్న అందమైన తెల్ల కుందేలుని చూసి ‘అబ్బ ఇవాళ కదా నా అదృష్టం పండింది. ఎన్నాళ్ళోనుంచో కుందేలు మాంసం తినాలని అనిపిస్తోంది. ఇవాళ ఈ కుందేలుని పట్టుకుని ఆ కోరిక తీర్చుకుంటాను’ అనుకుని అటుగా కదిలాడు.
అలికిడి విని గబుక్కున బొరియలోకి దూరిపోయింది కుందేలు.
రావిశాస్త్రి సెంటినరీ వాల్యూమ్ ‘ అక్షర స్ఫూర్తి ’, కోటంరాజు రామారావు గారి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం ‘ కలం నా ఆయుధం ’, షేక్ హసీనా గారి రెండు పుస్తకాలు ‘ ద్రౌపది ముర్ము… కీర్తి శిఖరాలు ’, కంతేటి చంద్రప్రతాప్ గారి ‘ ఎగిరే కప్పలు — నడిచే పాములు ’, విశ్వనాథ సత్యనారాయణ గారి ‘ వీరవల్లడు ’…. పుస్తకాల పరిచయం…..