Mohandas

11_002 – తెలుగు యాత్రా సాహిత్యం

వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది.

11_002 బాలభారతి – గాంధీ తాత

సత్యమ్మునే అతడు పలికాడు !
సత్యాగ్రమ్మునే సలిపాడు !
హింస రాక్షసనై జ మన్నాడు !
తా నహింసకే బ్రతుకు వెలబోశాడు !