13_007 నీవుండే వేములవాడ
‘ కరీమ్నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
‘ కరీమ్నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.
సంక్రాంతి పాట
వడ్డేపల్లి కృష్ణ రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో పద్మజ శొంటి గారి గానం….
సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన గీతం “ తూరుపుతల్లి ” పద్మజ శొంఠి స్వరంలో….