Vishnukumari

13_004 మందాకిని – మధుర స్మృతులు

మాడపాటి హనుమంతరావు పంతులుగారు రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గార్ల కృషి ఫలితంగా బాలికలకు ప్రత్యేకంగా బడి వుండాలనే ఉద్దేశ్యంతో స్థాపింపబడిన బడి మాది. ఐదుగురు బాలికల తో సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఎదురుగుండా సందులో ప్రారంభమయిన మా బడి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్ గా వాసికెక్కింది.

[pdf-embedder url=”https://sirakadambam.com/wp-content/uploads/2018/02/Mandakini1.pdf”] గమనిక : Page navigation కోసం పైన Arrow గుర్తులు...