12_007 కన్యాశుల్కం – ఒక పరిశీలన
కరటక శాస్త్రి అభ్యర్ధన మేరకు మధురవాణి మారువేషం లోసౌజన్యరావు పంతుల్ని కలుసుకుని, అతనితో చర్చించి, అతని సంస్కార డోల్లతనం బయట పెట్టి, గుంటూరు శాస్త్రిని తాను బయట పెడతాను అనీ, దానికి ప్రతిఫలం గా సౌజన్యరావు పంతులు తనని ముద్దు పెట్టుకోవాలి అని షరతు విధిస్తుంది, ముందు బెట్టు చేసిన పంతులు విధి లేక అంగీకరిస్తాడు, మధురవాణి అతన్ని వారించి, గిరీశం నిజరూపం బయట పెడుతుంది.