దశరథ తనయుడు తండ్రి మాటకి కట్టుబడి రాజ్యం విడిచి
అరణ్యాలకు వెల్తే, తండ్రి మాట విని శ్రీ గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు జనారణ్యము విడిచి తండ్రిని చేరి
పవిత్ర వ్యవసాయం వృత్తిగా చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, అన్నగారి భూమి కూడా నిస్వార్థంగా సాగు చేసి ఫలసాయం వారికి అప్పజెప్పిన తీరు ఒకటయితే, మూగ జీవాలు ప్రేమతో యజమానిని చూడడానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన తీరు ఆవిష్కరణ మనసుని కదిలించింది.
దశరథ తనయుడు తండ్రి మాటకి కట్టుబడి రాజ్యం విడిచి
అరణ్యాలకు వెల్తే, తండ్రి మాట విని శ్రీ గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు జనారణ్యము విడిచి తండ్రిని చేరి
పవిత్ర వ్యవసాయం వృత్తిగా చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, అన్నగారి భూమి కూడా నిస్వార్థంగా సాగు చేసి ఫలసాయం వారికి అప్పజెప్పిన తీరు ఒకటయితే, మూగ జీవాలు ప్రేమతో యజమానిని చూడడానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన తీరు ఆవిష్కరణ మనసుని కదిలించింది.