Erramilli

13_005 గ్రామ దేవతల పూజలు

జానపద కథల్లో రేణుకా ఎల్లమ్మకు మాతృపూజ చేస్తారు. మాతృపూజా పద్ధతి ఈనాటికీ జానపద కథల్లో నిత్యహరితంగా నిలిచిపోయి ఉంది. జానపద సాహిత్యంలో ఎన్నో కథల్లో ప్రాముఖ్యం వహించేది ఈ అంశమే. ఇక్కడ ప్రతి గ్రామదేవత రూపంలోనూ తల్లి దేవత ప్రత్యక్షమవుతుంది. కొండాపురం, ఎల్లేశ్వరం, సంగమేశ్వరం, ఆలంపురం వంటి అనేక శిల్పాఖనులైన స్థలాలలో ఉండే స్త్రీ ప్రతిమలను చూస్తే, ఈ అంశం స్పష్టంగా తెలుస్తుంది.

12_011 ఆనందవిహారి

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో మే నెల 6 వ తేదీ, 7వ తేదీలలో డా. శారదాపూర్ణ శొంఠి గారి ఆధ్వర్యంలో ఇల్లినాయిస్ కు చెందిన ‘ సునాద సుధ ’ నిర్వహించిన 23వ అంతర్జాతీయ వీణ ఉత్సవం “ రాగధార ” విశేషాలు, చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా మే నెల కార్యక్రమం ఎర్రమిల్లి శారద గారి ప్రసంగం ‘ తెలుగు సాహిత్యంలో జానపద జీవిత చిత్రణ ‘ విశేషాలు,……

12_011 అవధానం

అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.