13_06 అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
అమరజీవి స్మారక సమితి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్న” శ్రీమతి మాలతీచందూర్ నవల – సిద్ధాంత వ్యాసం ” పోటీ వివరాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న “ 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, వంగూరి ఫౌండేషన్ కాకినాడ లో నిర్వహిస్తున్న “ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, బే ఏరియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ ఉగాది మహోత్సవం ” “ హోలీ ఫెస్ట్ ” వివరాలు …..
అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి కార్యక్రమం “ మట్టిబండి – రచనా వైశిష్ట్యం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు, తణుకు లో జరిగిన “ 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు ” కార్యక్రమ విశేషాలు……
శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం…
భోగాల అనుభవములందు బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశా ఆనందమందు
కేదారం రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….
డబ్బుల కోసం గడ్డి అనేది చాలా చిన్న పదం. వీళ్ళు దేనికైనా వెను కాడడం లేదు….
ఎలక్షన్లలో సీటు కోసం రాత్రికి రాత్రి పార్టీ మారిపోతున్నారు
అంతవరకు చేసిన దూషణ భూషణ తిరస్కారాలు మరచిపోతున్నారు….
ఆఖరికి అన్నదమ్ములు… అక్కా చెల్లెలు అన్న ధ్యాస కూడా మరచిపోతున్నారు….కేవలం అధికార దాహంతో ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్నారు.
డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.
శ్రీ అరవిందుల వారు కలకత్తాను వీడి పాండిచ్చేరి కి రహస్యంగా ఆయన స్వరక్షణ కొరకు రావడానికి కారణమేమంటే, నాటి బ్రిటిష్ పాలకులు నిష్కారణంగా దేశ స్వాతంత్ర్యపోరాటానికి పూనుకున్న ఆయనపై అభియోగాన్ని మోపి ఆయనకు జైలు శిక్షను విధించడం.
ఇటీవలే అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా కోసం కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు ఆలపించారు.