10_020

10_020 వాగ్గేయకారులు – ధర్మపురి సుబ్బరాయ అయ్యర్

వీరి గురించి వ్రాస్తూ, శ్రీ టి. శంకరన్ గారు ” తమ పడకపై తలగడ క్రింద ఒక చిన్న పుస్తకాన్ని ఉంచుకుని, మనసులోకి ఎప్పుడు ఏ జావళీ స్ఫురిస్తే అప్పటికప్పుడు వెంటనే దానిని వ్రాసుకునేవారట. అందరు మహానుభావుల వలెనే, కళల ద్వారా ధనార్జనలో గల కష్టాన్ని చవిచూసిన వారి సతీమణి, తమ సంతానానికి తండ్రి పోలికలు రారాదని నిరంతరం ప్రార్థించేవారుట.

10_020 పురాణములు

పురాణమునకు ప్రధానంగా అయిదు లక్షణాలు చెప్పారు. అందులో మొదటిది సర్గము అంటే సృష్టి. రెండవది ప్రతి సర్గము అంటే సృష్టి విస్తరణ గురించి, మూడవది వంశము, నాలుగవది మన్వంతరాణి అంటే 14 మంది మనువుల కథలు, ఈ అంశాలన్నిటినీ వర్ణిస్తూ వ్రాసిన గ్రంథమునే పురాణము అంటారు.