13_006 ఇందరు మనుషులు
డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.
డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.
సంక్రాంతి ప్రత్యేక గీతం
లక్ష్మి కొంకపాక రచించిన ఈ గీతం గానం చేసింది, స్వరపరచింది పద్మజ శొంఠి….
“ మన దేశం భారత దేశం ”
రాగసుధ విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం