13_008 చాలా కల్లలాడు…
తల్లితండ్రి నే నుండ తక్కిన భయంఎలా యని పాలుం రు నీ వెన్నో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో
ఆరభి రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….
తల్లితండ్రి నే నుండ తక్కిన భయంఎలా యని పాలుం రు నీ వెన్నో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో
ఆరభి రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….
భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, బండారు చిట్టిబాబు స్వరకల్పనలో నీరజ విష్ణుభట్ల గానం చేసిన ఉగాది లలిత గీతం…..
చాకలకొండ రమాకాంతరావు సాహిత్యానికి సి. ఇందిరామణి సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.
పరమ దయా కర మృగ ధర హర గంగా ధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ….
పంతువరాళి రాగం, రూపక తాళం లో త్యాగరాజ కీర్తన….
‘ కరీమ్నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
భోగాల అనుభవములందు బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశా ఆనందమందు
కేదారం రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….
డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.
భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్
సంక్రాంతి ప్రత్యేక గీతం
లక్ష్మి కొంకపాక రచించిన ఈ గీతం గానం చేసింది, స్వరపరచింది పద్మజ శొంఠి….