13_004 సమయము తెలిసి…
అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి
అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి
“ మన దేశం భారత దేశం ”
రాగసుధ విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం
యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.
ఏడు కొండలపైన వెలసి ఉన్నావయ్య
తరలి రారా తండ్రి తరలి రమ్మిపుడే
నా హృదయమే నీకు నెలవుగా జేసెదను
నా తలపు కుసుమాల మాలలే వేసేదను
సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన గీతం “ తూరుపుతల్లి ” పద్మజ శొంఠి స్వరంలో….