11_005 AV అష్టలక్ష్మి స్త్రోత్ర రత్నమాల
సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు స్త్రోత్ర రత్నమాల లో లక్ష్మీదేవి రూపాలైన అష్టలక్ష్ములను కీర్తిస్తూ ఆలపించిన …..
సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు స్త్రోత్ర రత్నమాల లో లక్ష్మీదేవి రూపాలైన అష్టలక్ష్ములను కీర్తిస్తూ ఆలపించిన …..
సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..
ద్విభాష్యం నగేష్ బాబు గారి నిర్వహణ లో 11 వీణలతో స్వరపరచిన “ గోదావరి వైభవం ” వాద్య బృందం…..
ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో మహనీయులు శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి, శ్రీ విశ్వంజీ స్వామి, ప్రముఖ దర్శకులు పద్మశ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్, శ్రీ ఘంటా శ్రీనివాసరావు, వి. ఎన్. విష్ణు ( ఐఏఎస్ ) చేతుల మీదుగా విడుదల చేసిన డివిడి సంకలనం నుంచి……
ఏడు కొండలపైన వెలసి ఉన్నావయ్య
తరలి రారా తండ్రి తరలి రమ్మిపుడే
నా హృదయమే నీకు నెలవుగా జేసెదను
నా తలపు కుసుమాల మాలలే వేసేదను
ఆశ్వయుజ మాసంలోముగురమ్మల మూలపుటమ్మగానూ,
కార్తీక మాసం లో మానవుల ఇహపర సాధనకు
ధనలక్ష్మి గా పూజలందుకుంటున్న “దేవీ వైభవం.