11_014 బాలభారతి – ఆంతర్యాలు
గరకుగ తోచేపనసపండులో
తరగనంత మధు వుంటుంది !
కఱకుగ పలికేపెద్దమనిషిలో
తీయ నైనమన సుంటుంది !
గరకుగ తోచేపనసపండులో
తరగనంత మధు వుంటుంది !
కఱకుగ పలికేపెద్దమనిషిలో
తీయ నైనమన సుంటుంది !
మనం చదువుకొన్న మనుష్యులమైనా ప్రకృతితో సంబంధం కలుపుకోక – ఏవో సమస్యలతో బుర్రలు బ్రద్దలు చేసుకొంటూ వుంటాం. వివేకం అనేది మనిషి జీవితానికి జ్యోతిలా దారి చూపిస్తుంది.
భగవానుని యందు నిరతిశయ ప్రీతి భక్తి. ఈ భక్తికి ధర్మార్ధ కామమోక్షాలు పొందాలనే కోరిక లేదు. కర్మనాశంకాని, నరక నివారణ కాని, త్రిగుణాతీత స్థితి యందుండటం కాని అపేక్షితాలు కావు. భక్తి భక్తి కోసమే. అది ఒక్కటే పరమ పురుషార్ధం. ఈ భక్తి సర్వావస్థల యందూ, ఆత్మ ఉండేంత వరకూ ఉండవలసినదే. ఒకప్పుడుండి మరొకప్పుడు పోయేది కాకూడదు. ఆ భక్తి ఈ జన్మలో మరణ సమయంలో జన్మాంతరాలలో ఎప్పుడూ ఉండవలసిందే! దీనినే ఆత్యంతిక భక్తీ, ఏకాంతిక భక్తీ అంటారు.
అమరజీవి స్మారక సమితి, చెన్నై వారు నిర్వహిస్తున్న ‘ మాలతీచందూర్ సాహితీ పరిశోధన పురస్కారం ’, ఏ.ఐ.ఏ. (AIA) హోలీ సంబరాలు, బే ఏరియా తెలుగు సంఘం (BATA) వారి ఉగాది సంబరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS) వారి మినీ తెలుగు సంబరాలు, అమరజీవి స్మారక సమితి వారి నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ఉపన్యాసం “ పాలగుమ్మి పద్మరాజు – ఒక స్పూర్తి ”, హైదరాబాద్ లో 7వ త్యాగరాజ ఆరాధన వివరాలు….
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……
నళినాక్షుని శ్రీ నామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధ మోచనము
తలచవో తలచవో తలచవో మనసా
పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
నాయికా నాయక భావం తో రంగస్థలం మీద సాగే నృత్య సంగీత సంయోగం నాట్యం. నాయికా నాయకుల శృంగార నాట్య సంయోగం రసానుభూతిని కలిగిస్తుంది. అన్నమాచార్య పరమ మనోహరం గా ఈ అంశాన్ని తన సంకీర్తనలతో ఆవిష్కరించాడు.
కేవలం గానం చేత, భావన చేత, నాట్యం చేత భావుకులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి రసానందం సిద్ధిస్తుంది.