12_004AV శిలను మల్లె పూసిందట
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచన, బండారు చిట్టిబాబు స్వరరచనలో నీరజ విష్ణుభట్ల ఆలపించిన లలిత గీతం…..
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచన, బండారు చిట్టిబాబు స్వరరచనలో నీరజ విష్ణుభట్ల ఆలపించిన లలిత గీతం…..
శ్రీమతి సి. ఇందిరామణి గారు స్వరపరిచిన పద్మరామ్ గారి లలితగీతం ఎం. నరసింహమూర్తి గారి స్వరంలో…..
విద్వాన్ అరవింద్ సుందర్ ఆలపించిన అన్నమాచార్యుని స్తుతిస్తూ డా. శారదాపూర్ణ శొంఠి గారు రచించిన శ్లోకములు.
ద్విభాష్యం నగేష్ బాబు వీణపై సృజించిన స్వర రచనకు…దృశ్య శ్రవణ చిత్రం.
ప్రాచీన కాలంలో ఆలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయ నృత్య కళాకారులు రధోత్సవ సమయంలో రధం బయిల్దేరుతుండగా ఆ రధం ముందునృత్యం చేస్తూ కాలితో, రంగుల పొడి ని జల్లుతూ ఆ ఆలయంలో ఉండే దేవతా మూర్తి యొక్క వాహన రూపాన్ని చిత్రీకరించేవారు. “ సింహనందిని ” నృత్యంలో దుర్గామాత వాహనమైన సింహాన్ని, “ మయూర కౌతమ్ ” నృత్యంలో కుమారస్వామి వాహనమైన నెమలిని, “ మహాలక్ష్మి ఉద్భవం ” నృత్యంలో లక్ష్మీదేవి ఆసనమైన కమలం ఆకారాన్ని చిత్రీకరిస్తారు.
రచన, సంగీతం కీ.శే. ముత్తు కృష్ణన్
పాడినవారు: కె.ఎస్. వసంతలక్ష్మి మరియు శిష్యులు అరుణా వెంకట్రామన్, నమ్రత కుమార్.
మృదంగం: వెట్రి భూపతి, తంబూరా: జ్యోతి
సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలమ్బామ్ ।
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబిమ్బాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్
చిత్రకారుడు కూచి కుంచె నుంచి జాలువారిన మరో ‘ కూచి‘త్తరువు….
లీలాశుకుడు బాలకృష్ణుని ముగ్ధ మోహన రూపాన్ని, బాల్యచేష్టలను మన కన్నుల ముందు ఉంచుతారు. వీరి రచనలు శ్లోకాలే కాని వీరి శైలి గానాననుకూలమై చక్కని గేయ రచనల లాగా సాగుతుంది. ఈ మహాకవి, భక్తాగ్రేసరుడు రచించిన ‘ కృష్ణ కర్ణామృత ’ శ్లోకాలు గానం చేయని సంగీత సభలు, భజన్ గోష్టులు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. బహుశా కృష్ణ భావనలోనే గానం అందివస్తుందేమో మరి…..
….. లీలాశుకుని “ శ్రీకృష్ణ కర్ణామృతం ” గురించి…..