Light

13_002 ప్రసన్న వదన

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.

13_001 హిమాలయం

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.

12_012 అందాల గోదావరి

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.

11_002 ప్రతీచి – లేఖ

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.
కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.

11_001 నిత్య చైతన్యమూర్తి అప్పలాచార్య

Nityachaitanyamoorti Appalacharya
తెలుగు దేశానికి తలమానికం లాంటి ఈ మహానగరంలో తెలుగు వాడు గానీ, తెలుగుదనం గానీ, తెలుగు అక్షరం గానీ కనిపించలేదని బాధపడ్డాను. తెలుగు తల్లిని సగానికి చీల్చి బొట్టు, తాళీ తీసివేసి, ముసుగు వేసి, ఉర్దు మాట్లాడమని హింసిస్తున్నట్లుంది నాకు. ఈ దౌర్జన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని తెలంగాణలోని కోటి తెలుగువాళ్లు ఎలా సహిస్తున్నారా అనిపించిందా క్షణంలో…. ” చెబుతున్న ఆయన కళ్ళు తడిబారాయి.