13_002 గణేశ స్తుతి
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్ ॥
—————————————
గజవదనా బేడువే గౌరీ తనయా
త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్ ॥
—————————————
గజవదనా బేడువే గౌరీ తనయా
త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే ||
నీలాంబరి నిద్రపుచ్చుతుంది. శ్రావణ మాసపు చిరుజల్లులు, భోరున కురిసే ఘనమైన మేఘాలు, ఒకవైపున పిల్లలకు భయం కలిగిస్తాయి మరోవైపు పెద్దలకు అశాంతి, చింత, యువతకు పులకింతలు, మనసుకు గిలిగింతలూ కలిగిస్తూ ఉంటే, ఏ మూలనుండో సన్నగా వినిపించే ఈ లాలిపాట పాటలకు నిద్ర, పెద్దలకు ఊరట, పిన్నలకు శాంత చిత్తాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.
సంగీత సామ్రాట్, సంగీత విద్వాన్ శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచిన పదకవితాపితామహ అన్నమాచార్యులవారి కీర్తన సౌరాష్ట్ర రాగం, ఆదితాళం లో……
తొలిసిగ్గు నిండునాతో వేడుకగ బలికి అలరి నన్నలరించెనే
లలితంపు లేనవ్వు దొలకించు నాపైని వలువ వదులుగ సర్దేనే
రాముడి పైనే రాసిన, ఈ జుజాహుళి రాగ కీర్తనలో త్యాగరాజుగారు రామనామాన్ని ఒక్కసారి కూడా పలకరు. కొన్ని సార్లు భక్తులు భగవంతుడిమీద అలిగి నిందస్తుతి చేసినట్టు. ఇందులో నిందలేకపోయినా రాముడికి వేర్వేర పేర్లతో బ్రతిమాలటం ఆసక్తికరంగా ఉంటుంది.
చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా
భగవంతుడనే అమృతం నిశ్శబ్ద ధ్యానం నుంచి ఉద్భవిస్తుంది. వాయిద్య, గాత్రాలు లేని ఈ సంగీతమే నిశ్శబ్ద గానం.
మనసనే ఈ పవిత్ర వనంలో నీరు లేకుండానే కమలం (మెదడు) వికసిస్తుంది, హంసలు (ప్రాణం) విహరిస్తాయి.
చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా దసరా ప్రత్యేక కార్యక్రమం “ స్వర నవరాత్రి ” విశేషాలు……..