13_008 ఇంతితో రాముని పూలాట….
చాకలకొండ రమాకాంతరావు సాహిత్యానికి సి. ఇందిరామణి సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
చాకలకొండ రమాకాంతరావు సాహిత్యానికి సి. ఇందిరామణి సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
‘ కరీమ్నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.
సంక్రాంతి ప్రత్యేక గీతం
లక్ష్మి కొంకపాక రచించిన ఈ గీతం గానం చేసింది, స్వరపరచింది పద్మజ శొంఠి….
“ మన దేశం భారత దేశం ”
రాగసుధ విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం
యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.
రచన : రాధ కృష్ణ రావు గారు
సంగీతం : శ్రీమతి సి. ఇందిరామణి
గానం: చింతలపాటి సురేష్, బాలాజీ కరి, సురేష్ కుమార్, కళ్యాణ్ శ్రీనివాస్ పాలగుమ్మి, సుధ తమ్మ, సీత ఆణివిళ్ళ, హారిక పమిడిఘంటం, డా. చిత్ర చక్రవర్తి