Vocal

13_007 రాగాల రాకుమారుడు

భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

12_012 విప్రనారాయణ చరితం

పరమ భక్తుడైన విప్రనారాయణుడు విష్ణువుని రంగనాథుడి రూపంలో కొలుస్తూ ఉంటాడు. చోళ రాజు ఆస్థానంలో నృత్య ప్రదర్శన తర్వాత నర్తకి దేవదేవి తన చెల్లెలు మధురవాణితో కలసి వస్తూ విప్రనారాయణుని ఆశ్రమం మీదుగా వస్తూ ఉంటుంది. తనని పట్టించుకోకుండా దైవ కైంకర్యంలో మునిగిపోయిన నారాయణుని చూసి అహంకారిగా, పొగరుబోతుగా తలచి, అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అనాధగా చెప్పుకుంటూ నారాయణుని ఆశ్రమం లోకి ప్రవేశించి సహాయం కోరుతుంది. అయితే ఆమె ఆశ్రమంలో ఉండడంలోని ఉద్దేశ్యాన్ని పసిగట్టిన నారాయణుడి శిష్యుడు రంగరాజు అభ్యంతరం చెప్పినా వినకుండా అతన్ని బయిటకు పంపించి దేవదేవిని శిష్యురాలిగా చేసుకుంటాడు నారాయణుడు.

12_011 షోడశ కళానిధికి…

షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥
ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శనలో అన్నమాచార్య కీర్తన…

12_009 అన్నమాచార్య కీర్తనలు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శన గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో…..
నట్టువాంగం : గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం
గాత్రం : సూర్యనారాయణ
మృదంగం : సురేష్ బాబు
వైయోలిన్ : రమణ కూచిపూడి

11_004 ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా దసరా ప్రత్యేక కార్యక్రమం “ స్వర నవరాత్రి ” విశేషాలు……..

11_003 తూరుపు తల్లి

సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన గీతం “ తూరుపుతల్లి ” పద్మజ శొంఠి స్వరంలో….

11_003 శారదా భుజంగ స్త్రోత్రం

శ్రీదేవి జోశ్యుల బృందం ఆలపించిన అది శంకరాచార్య విరచిత “శారదా భుజంగ స్త్రోత్రం ”
ఆర్. కె. శ్రీరామ్ కుమార్ స్వరకల్పనలో రాగమాలిక.